हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Terror Attack: శౌర్యచక్ర అవార్డు గ్రహీత తల్లి పాకిస్తాన్ కు వెళ్తున్న వార్తల్లో నిజం లేదు

Anusha
Pahalgam Terror Attack: శౌర్యచక్ర అవార్డు గ్రహీత తల్లి పాకిస్తాన్ కు వెళ్తున్న వార్తల్లో నిజం లేదు

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వీసాపై పాకిస్థాన్ నుంచి వచ్చినవాళ్లు, పాక్ జాతీయులు భారత్‌ను విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే, దేశంలోని పాకిస్థానీలను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ నుంచి 60 మంది పాకిస్థానీయులను వెనక్కి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాబితాలో శౌర్యచక్ర అవార్డు గ్రహీత తల్లి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగం కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ తల్లి షమీమా అక్తర్ కూడా ఈ లిస్టులో ఉన్నారని సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులపై అధికారులు స్పందించారు.ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇదంతా తప్పుడు ప్రచారమని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అమరవీరుడు కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ తల్లిని స్వదేశానికి తిరిగి పంపించారనే ఆరోపణలపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం అవాస్తవం, నిరాధారమైంది నిర్ద్వంద్వమైనవి’ అంటూ బారాముల్లా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.

విభాగం

జమ్మూ కశ్మీర్‌లో ఉంటున్న 60 మంది పాకిస్థాన్ జాతీయులను ప్రభుత్వం గుర్తించింది. వారిని వాఘా సరిహద్దులో పాకిస్థాన్ అధికారులకు అప్పగిస్తారు. 2010 పునరావాస విధానం కింద కశ్మీర్ వచ్చిన మాజీ ఉగ్రవాదుల భార్యలు కూడా ఈ 60 మందిలో ఉన్నారు. ఈ 60 మందిలో కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ తల్లి షమీమా అక్తర్ కూడా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ చేస్తున్నారు. 2022లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన ముదాసిర్ జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగం నిర్వహించే అండర్ కవర్ ఆపరేషన్‌లో సభ్యుడు.ముదాసిర్ మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనకు శౌర్యచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. మే 2023లో షమీమా, ఆమె భర్త కలిసి రాష్ట్రపతి నుంచి ఆ అవార్డును అందుకున్నారు. పోలీసుల ప్రకటనకు ముందు ముదాసిర్ బాబాయి మహమ్మద్ యూనుస్ మీడియాతో మాట్లాడుతూ ‘షమీమాది పాక్ ఆక్రమిత కశ్మీర్. అది మన భూభాగం. ఆమె 20 ఏళ్ల వయసులో ఇక్కడకు వచ్చింది. 45 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తోంది. పాకిస్థానీలను మాత్రమే బహిష్కరించాలని మోదీ, అమిత్‌షాను కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.

కృతజ్ఞతలు

పోలీసుల ప్రకటన తర్వాత యూనుస్ ‘ముదాసిర్ తల్లి పేరు నిర్బంధితుల జాబితాలో లేదు.. ఆమె తిరిగి ఇంటికి వచ్చారు. భారత ప్రభుత్వానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని తెలిపారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌లు ముదాసిర్ ఇంటికి వెల్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. షమీమా 1990ల్లో మహమ్మద్‌ మక్సూద్‌ను పెళ్లి చేసుకుంది. మక్సూద్‌ రిటైర్డ్ పోలీసు అధికారి. ముదాసిర్ గుర్తుగా బారాముల్లాలోని ప్రధాన కూడలికి షహీద్ ముదాసిర్ చౌక్ అని పేరు పెట్టారు.

Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫొటో వివాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

దక్షిణాఫ్రికాలో హాస్టల్‌పై దారుణ కాల్పులు – 11 మంది మృతి

దక్షిణాఫ్రికాలో హాస్టల్‌పై దారుణ కాల్పులు – 11 మంది మృతి

డల్లాస్‌లో మంత్రి లోకేష్ కు, ఘన స్వాగతం

డల్లాస్‌లో మంత్రి లోకేష్ కు, ఘన స్వాగతం

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

📢 For Advertisement Booking: 98481 12870