Protein food

Protein Food : ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే అనర్థాలివే!

ప్రొటీన్ మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాంశం. ఇది కేవలం కండరాలను నిర్మించడమే కాకుండా, హార్మోన్‌ల ఉత్పత్తి, శక్తి లభ్యం వంటి అనేక కీలక పనులలో పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ ప్రొటీన్‌ను అధికంగా తీసుకుంటే శరీరానికి మేలు కంటే మాలిన్యాలే ఎక్కువవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా అధిక మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం శరీరంలో దాహం పెరగడానికి కారణమవుతుంది. ఈ దాహాన్ని తృప్తి పరచేందుకు అధికంగా నీరు తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడుతుంది.

Advertisements

నోటి దుర్వాసన సమస్య

అలాగే, ప్రొటీన్ ఎక్కువగా తీసుకునే వారి శ్వాసనాళంలో ఆమ్లాల ప్రభావం వల్ల నోటి దుర్వాసన సమస్య తలెత్తుతుంది. దీనితో పాటు మలబద్ధకం కూడా సాధారణంగా కనిపించే సమస్య. ప్రొటీన్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకునే వారు కొన్నిసార్లు పచ్చి కూరగాయలు, ఫైబర్ తక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా మలవిసర్జన సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Protein food2
Protein food2

వేడిని పెంచి, ఒళ్లు నొప్పులు, అలసట

ఇంకా, అధిక ప్రొటీన్‌ శరీరంలో వేడిని పెంచి, ఒళ్లు నొప్పులు, అలసట లాంటి ఇబ్బందులను కలిగించవచ్చు. శరీరబరువుకు అనుగుణంగా ప్రొటీన్‌ను సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్య నిపుణుల సూచనల ప్రకారం, ఒక్కొక్క కేజీ శరీర బరువుకు సగటున 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరమవుతుంది. అందువల్ల ప్రొటీన్‌ అవసరాన్ని గుర్తించుకుని, మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Related Posts
Mahabubnagar : ఈతకు వెళ్లి ఐదుగురు మృతి
Mahabubnagar : ఈతకు వెళ్లి ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్‌లో రెండు ఈత ఘటనలు – ఐదుగురు యువకులు జలసమాధి Mahabubnagar జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకులు Read more

ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి కారణం అదే – జగన్
ycp walkout assembly

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి అసలు కారణం ప్రజా సమస్యలపై తమకు సమయం ఇవ్వాల్సి వస్తుందనే భయమే అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. Read more

నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం
ntr cinema vajrotsavam

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు నందమూరి తారకరామారావు నటుడిగా అరంగేట్రం చేసిన మనదేశం సినిమాకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో సినీ Read more

తొలిసారి భారత్ లో పర్యటించబోతున్న US ఇంటెలిజెన్స్ చీఫ్
US intelligence chief

అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ తొలిసారి భారతదేశాన్ని సందర్శించనున్నారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ఆమె తొలి గమ్యస్థలం జపాన్. అక్కడ కీలక చర్చలు ముగించుకున్న Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×