हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

IPS Cadre : రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంచిన కేంద్రం

Sudheer
IPS Cadre : రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంచిన కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల (IPS Cadre) సంఖ్య పెంచుతూ కేంద్ర ప్రభుత్వం (Central Govt
) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి మంజూరైన 139 ఐపీఎస్ క్యాడర్ పోస్టులను 151కి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిరక్షణ, భద్రతా వ్యవస్థ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. ఇది పోలీస్ వ్యవస్థలో అవసరమైన మానవ వనరుల పెరుగుదలకే సూచికగా భావిస్తున్నారు.

ఐపీఎస్ పోస్టులపై సమీక్ష

గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు అవసరమైన ఐపీఎస్ పోస్టులపై సమీక్ష జరిపి, కనీసం 29 పోస్టులు పెంచాలని అభ్యర్థించారు. కేంద్రం దీనిపై సమీక్ష అనంతరం 12 పోస్టులు మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, ఐదేళ్లకు ఒక్కసారిగా క్యాడర్‌ను సమీక్షించడం కేంద్ర ప్రభుత్వం విధానంగా పాటిస్తోంది. ఈ నేపథ్యంలో గతసారి 2016లో క్యాడర్ పెంపు జరిగింది.

శాంతి భద్రతల పరిరక్షణ

ఐపీఎస్ అధికారుల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కమిషనరేట్‌లు, ప్రత్యేక విభాగాలు, జిల్లా విభజనల తర్వాత ఏర్పడిన కొత్త పరిపాలనా అవసరాలను తీర్చడానికి అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ వంటి విభాగాల్లో మరింత నిపుణులను నియమించుకునే అవకాశాలు కలుగనున్నాయి. ఈ పెంపుతో పోలీస్ శాఖ కార్యాచరణ మరింత వేగవంతమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Visakhapatnam : విశాఖలో మళ్లీ కరోనా .. యువతికి పాజిటివ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870