हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Terrorist Hunt : కశ్మీర్ లో ఉగ్రవాదుల దోబూచులాట

Divya Vani M
Terrorist Hunt : కశ్మీర్ లో ఉగ్రవాదుల దోబూచులాట

జమ్మూ కశ్మీర్ పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.అయితే, ఈ ఉగ్రవాదులు కొన్ని సార్లు భద్రతా దళాల కంటపడి తిరిగి తప్పించుకుంటున్నారు.వారి కదలికలను నాలుగుసార్లు గుర్తించినప్పటికీ, దట్టమైన అడవుల మధ్య వారు బేధం కావడం ఆందోళన కలిగిస్తోంది.ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి.

Terrorist Hunt కశ్మీర్ లో ఉగ్రవాదుల దోబూచులాట
Terrorist Hunt కశ్మీర్ లో ఉగ్రవాదుల దోబూచులాట

దట్టమైన అడవుల్లో కొనసాగుతున్న వేట

దక్షిణ కశ్మీర్‌లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు అత్యంత సమీపంగా చేరుకున్నప్పటికీ, వారు ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు.స్థానికుల నుంచి అందిన సమాచారంతో,ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల కదలికలను అంచనా వేస్తున్నాయి.“ఇది దోబూచులాట లాంటి స్థితి.వారు మమ్మల్ని కనపడినా, కాల్పులు జరిపి తప్పించుకుంటున్నారు.అడవులు చాలా దట్టంగా ఉండటం వారికి అనుకూలంగా ఉంటుంది.వారిని తక్కువ రోజుల్లో పట్టుకుంటాం,అని ఒక సీనియర్ సైనిక అధికారి చెప్పారు.

పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు

ఉగ్రవాదులు మొదట పహల్గాం తహసీల్ పరిసర ప్రాంతాల్లో కనిపించారు.బలగాలు అక్కడ చేరుకోవడానికి ముందు వారు దట్టమైన అడవుల్లోకి పారిపోయారు.తరువాత వారి కదలికలు కుల్గాం అడవుల్లో కనిపించాయి.అక్కడ కూడా వారు కాల్పులు జరిపి తప్పించుకున్నారు.తదుపరి, త్రాల్ కొండల్లో వారి ఉనికిని గుర్తించినప్పటికీ,వారు అక్కడి నుంచి కూడా జారుకున్నారు.తాజాగా, కొకెర్నాగ్ ప్రాంతంలో కూడా ఉగ్రవాదుల కదలికలు గుర్తించబడ్డాయి.ఈ ప్రాంతంలో వారి ఉనికిని గుర్తించి, బలగాలు వాటిని వెంటాడి పోతున్నట్లు అధికారులు తెలిపారు.

నిత్యావసరాల సేకరణలో జాగ్రత్త

ఉగ్రవాదులు తమకు అవసరమైన నిత్యావసరాల సేకరణలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.వారు పర్యాటకుల నుండి మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.ఈ ఫోన్లు తమ సహచరులతో మాట్లాడేందుకు ఉపయోగపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నారు.దీనిపై టెక్నికల్ ఇంటెలిజెన్స్ బృందాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని తెలుస్తోంది.భద్రతా బలగాలు, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పహల్గాం చుట్టూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.ఉగ్రవాదులు కిష్ట్‌వార్ ప్రాంతంలోకి చేరుకుంటే, అక్కడి పర్వత ప్రాంతాలు, తక్కువ మంచు కారణంగా దట్టమైన అడవుల్లోకి సులభంగా చేరుకునే అవకాశం ఉంది.ఇది భద్రతా బలగాలకు మరింత సవాల్ గా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి, మరియు భద్రతా బలగాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాయి.

Read Also : Rajnath Singh : ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలుసుకున్న రాజ్ నాథ్ సింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ. 25వేలు

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

📢 For Advertisement Booking: 98481 12870