📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Sucide: పురుగుల మందుతాగి మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Author Icon By Sharanya
Updated: August 2, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ (Female constable) పురుగుల మందు తాగి ఆత్మహత్య (Sucide) కు పాల్పడినట్లు సమాచారం. మృతురాలు 2020 బ్యాచ్‌కు చెందిన 28 ఏళ్ల మనీషా, గత ఐదేళ్లుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

కుటుంబ కలహాలే ఆత్మహత్య కారణం

వారం రోజుల క్రితం, మనీషా నంది హిల్స్ (Nandi Hills) ప్రాంతంలోని తన నివాసంలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆమెను అపస్మారక స్థితిలో కనుగొని, వెంటనే నాంపల్లి ప్రాంతంలోని కేర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమెను వైద్యులు అత్యవసర చికిత్సకు అందించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వారం రోజుల అనంతరం మనీషా కన్నుమూశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భర్త వేధింపుల అనుమానం

మనీషా భర్త వేధింపుల కారణంగానే ఈ దారుణమైన నిర్ణయం తీసుకొని ఉండవచ్చని ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు.

మహిళా కానిస్టేబుల్ ఎవరు?

ఆమె పేరు మనీషా. ఆమె 2020 బ్యాచ్‌కు చెందినవారు మరియు మీర‌పేట్‌ పోలీస్ స్టేషన్‌, రంగారెడ్డి జిల్లా పరిధిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఆమె ఏ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం?

కుటుంబ కలహాల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. భర్త వేధింపులే కారణమవచ్చునని ఆమె కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/school-teachers-promotions-language-pandits/telangana/524900/

Breaking News family dispute latest news Meerpet police Rangareddy telangana police Telugu News woman constable suicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.