हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Breaking News – Jubilee Hills Bypoll : గోపీనాథ్ మరణాన్ని రాజకీయం చేయను – సీఎం రేవంత్

Sudheer
Breaking News – Jubilee Hills Bypoll : గోపీనాథ్ మరణాన్ని రాజకీయం చేయను – సీఎం రేవంత్

తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన మాగంటి గోపీనాథ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మృతిపై అనేక అనుమానాలు, రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, ఈ అంశాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశం తనకు లేదని రేవంత్ స్పష్టం చేశారు. “మాగంటి గోపీనాథ్ గారు ఓ ప్రజాప్రతినిధి మాత్రమే కాదు, మంచి మనిషి. ఆయన మరణం దురదృష్టకరం. కానీ ఇలాంటి విషయంలో రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడం సరికాదు” అని సీఎం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని, ఎవరికైనా అనుమానం ఉంటే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.

Breaking News – KTR Tweet: కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

అయితే ఈ ఘటన చుట్టూ గోపీనాథ్ కుటుంబ సభ్యుల నుండి వస్తున్న ఆరోపణలు మాత్రం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి. గోపీనాథ్ తల్లి మాట్లాడుతూ..“నా కొడుకు ముందే చనిపోయినా, కేటీఆర్ వచ్చే వరకు మరణాన్ని ధృవీకరించలేదు. నా కొడుకును చూడకుండా అడ్డుకున్న వారు ఎవరు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, గోపీనాథ్ వేలిముద్రలు కూడా తీసుకున్నారనే సీరియస్ ఆరోపణలు చేశారు. ఈ అంశాలు బయటకు రావడంతో ప్రజల్లో అనుమానాలు మరింతగా పెరిగాయి. అయితే, సీఎం రేవంత్ స్పష్టంగా చెబుతూ .. “కుటుంబ సభ్యులు అధికారిక ఫిర్యాదు చేస్తే, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది” అన్నారు.

CM Revanth Reddy
CM Revanth Reddy

ఇదిలా ఉండగా, గోపీనాథ్ మరణం చుట్టూ రాజకీయ వర్గాలు, మీడియా వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు BRS నేతలు, ముఖ్యంగా కేటీఆర్ పట్ల ఆరోపణలు వినిపిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణపై నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని చెప్పుకుంటోంది. రేవంత్ వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ కేసును రాజకీయ కోణం కాకుండా న్యాయపరమైన దిశలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, మాగంటి గోపీనాథ్ మరణం తెలంగాణ రాజకీయాల్లో మరో సున్నితమైన చర్చగా మారి, రాబోయే రోజుల్లో మరిన్ని వెల్లడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
0:21

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి

📢 For Advertisement Booking: 98481 12870