📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రెండు రోజుల్లో వారి ఆచూకీ తెలుసుకుంటాము : మంత్రి ఉత్తమ్

Author Icon By sumalatha chinthakayala
Updated: February 26, 2025 • 8:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు

హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరు సిల్ట్ ఉంది. 15 నుండి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయింది. దేశంలోని బెస్ట్ ఆర్మీ ఆఫీసర్ లను రప్పించాము. గ్యాస్ కట్టర్ లలో tbm మిషన్ భాగాలను తొలగించేందుకు నిర్ణయించుకున్నాం. నిన్న వాటర్ బయటికి పంపే ప్రయత్నంలో రిస్క్యూ ఆపరేషన్ కాస్త లేట్ అయ్యింది. రెస్క్యూ లో పాల్గొనే వారు రిస్క్యూలో పడకూడదని నిర్ణయంతో ముందుకు వెళుతున్నాము. అధికారులు అంతా నిబద్ధతతో పని చేస్తున్నారు.

దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు

సిల్ట్ లోకీ వెళ్ళి కూరుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు ఇప్పటి నుండే యాక్షన్ ఉంటుంది. బెస్ట్ టన్నెల్ ఎక్స్ పర్ట్ లను రప్పించాము. మరో రెండు రోజుల్లో వారి ఆచూకి తెలుసుకుంటాము. వారు బ్రతికి వున్నారనే నమ్మకంతో రెస్క్యూ మిషన్ వేగవంతం చేసాము.. రెస్క్యూ మిషన్ లో చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ప్లాస్మా కట్టర్, వెల్డింగ్ పరికరాలతో tbm మిషన్ వెనుక భాగాన్ని తొలగిస్తాం. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అని మంత్రి కోరారు.

ఎక్స్‌పర్ట్స్‌ సూచనలతో ఈ రెస్క్యూ ఆపరేషన్‌

ఇక గతంలో ఎక్కడ టన్నెల్‌ ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ టీమ్‌ను తీసుకొచ్చి.. లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చేలా సాయం తీసుకుంటున్నామని తెలిపారు. దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచనలతో ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడటమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని తెలిపారు. దేశ సరిహద్దులో టన్నెల్ నిర్మించిన టీబీఎం నిపుణులను టన్నెల్ లోపలికి పంపించి.. రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసినట్లు చెప్పారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu minister uttam kumar SLBC Tunnel Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.