हिन्दी | Epaper
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Tummidihatti Barrage : తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టితీరుతాం – మంత్రి ఉత్తమ్

Sudheer
Tummidihatti Barrage : తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టితీరుతాం – మంత్రి ఉత్తమ్

తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ (Pranahitha Chevella) పై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా ప్రకటన ప్రకారం, ఈ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం ఖాయం అని స్పష్టం చేశారు. ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు శాశ్వత నీటి భద్రత కల్పించేందుకు కీలకం అవుతుంది.” మంత్రి ఉత్తమ్ వివరిస్తూ, ప్రస్తుతం రెండు విభిన్న అలైన్మెంట్లు పరిశీలనలో ఉన్నాయని, వాటిలో ఒకదాన్ని*ఈనెల 22వ తేదీ నాటికి ఖరారు చేస్తామని చెప్పారు.

CM Revanth : సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ

మొదటి అలైన్మెంట్ ప్రకారం..తుమ్మిడిహెట్టి నుండి మైలారం వరకు 71.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మించి, ఆపై 14 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా సుందిళ్ల రిజర్వాయర్‌కు నీరు తరలించే ప్రణాళిక ఉంది. ఈ మార్గంలో గురుత్వాకర్షణ శక్తితోనే నీటి ప్రవాహం కొనసాగుతుందని, దీని వల్ల విద్యుత్ వ్యయం తగ్గి, దీర్ఘకాలికంగా నీటి సరఫరా సుస్థిరంగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండవ అలైన్మెంట్‌లో అయితే పంపింగ్ స్టేషన్‌ ద్వారా తుమ్మిడిహెట్టి నుండి నేరుగా ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే ఆలోచన ఉన్నట్లు మంత్రి వివరించారు. ఈ విధానంలో నీటి పంపింగ్ ఖర్చు పెరిగినా, సాంకేతికంగా వేగవంతమైన నీటి సరఫరా సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ తెలంగాణ రైతులకు జీవనాధారం అవుతుంది అని మంత్రి పేరొన్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిజాంసాగర్ పరిధిలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే మా లక్ష్యం.” ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే నీటి కొరత సమస్య మాత్రమే కాదు, ఆ ప్రాంతాల్లో ఆర్థిక, వ్యవసాయాభివృద్ధి కొత్త దశలోకి ప్రవేశిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరలో ప్రాజెక్ట్ రూపకల్పన, బడ్జెట్ కేటాయింపు, టెండర్ల ప్రక్రియలను వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870