ఏడుపాయల వనదుర్గామాత ను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సదర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు .ఆలయ ఈవో చంద్రశేఖర్,, ఆలయ అర్చకులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి వనదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యక పూజలు నిర్వహించి
తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వన దుర్గా మాతను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
By
Uday Kumar
Updated: March 15, 2025 • 4:50 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.