हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ హెచ్చరిక

Sudheer
కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ హెచ్చరిక

యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉండాలని, హింసాత్మక చర్యలు కాంగ్రెస్ పరిపాటికి భిన్నమని స్పష్టంగా తెలిపారు.

ముఖ్యంగా పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. “ప్రజాస్వామ్యంలో నిరసనలు వ్యక్తీకరించడం సాధారణం, కానీ వాటిని శాంతియుతంగా నిర్వహించడం అన్నది ప్రతి రాజకీయ కార్యకర్త బాధ్యత” అని గౌడ్ అన్నారు. నిరసనలకు సంబంధించిన చర్యలపై కార్యకర్తలు ఆలోచించి, పార్టీ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. ఇదే సందర్బంగా బీజేపీ నేతలపై మండిపడ్డ మహేశ్ కుమార్ గౌడ్, వారిని తహతహలుకు పోకుండా, సమాజానికి తగిన విధంగా ప్రవర్తించాలని హితవు పలికారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, అవి శాంతిభద్రతలకు హాని కలిగించేలా ఉన్నాయన్నారు.

బీజేపీ సహకారం కూడా రాష్ట్రంలో శాంతి నెలకొల్పడానికి అవసరమని గౌడ్ అభిప్రాయపడ్డారు. “రాజకీయ వివాదాలను ప్రజాస్వామ్య మార్గంలో పరిష్కరించుకోవడం మన బాధ్యత. శాంతి భద్రతల సమస్యలు రాకుండా అందరూ సహకరించాలి” అని అన్నారు. మొత్తానికి ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన సందేశం వెళ్లింది. పార్టీ వ్యతిరేక దాడులు లేకుండా ప్రజాస్వామ్య పరంగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించాలని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870