हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు

Sudheer
సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ (సీఎల్పీ) సమావేశం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ముఖ్యంగా చర్చ జరిగింది. మొత్తం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను చారిత్రాత్మక నిర్ణయాలుగా అభివర్ణించి, వీటి ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

cng clp

ఈ మేరకు తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ కులగణన సభను ఉత్తర తెలంగాణలో, ఎస్సీ వర్గీకరణ సభను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. వీటిని విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని నేతలకు సూచించారు.

అయితే, ఈ సమావేశానికి ఇటీవల పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వారు చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ అధిష్టానం వారిని సమావేశానికి హాజరయ్యేందుకు ఆహ్వానించినప్పటికీ, వారు గైర్హాజరయ్యారు. ప్రస్తుతానికి ఈ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, ఈ సమావేశానికి హాజరైతే రాజకీయంగా నష్టపోతామని భావించి, తమ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లకుండా దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870