📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

శిరీష హత్య కేసులో ఆడపడుచే హంతకురాలా!

Author Icon By Anusha
Updated: March 5, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌:హైదరాబాద్‌ మలక్‌పేటలో ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శిరీష హత్యకు గురైనట్లు పోలీసులు ధృవీకరించారు. మొదట ఇది ఆత్మహత్యగా భావించిన పోలీసులు, దర్యాప్తులో షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆమెను ఊపిరాడకుండా చేసి దిండుతో అదిమిపట్టి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో శిరీష భర్త వినయ్‌, అతని అక్క సరిత నిందితులుగా పోలీసులు గుర్తించారు. విచారణలో సరిత ప్రధాన హంతకురాలిగా తేలినట్లు సమాచారం.

హత్యకు కారణం

వినయ్‌ విదేశాల్లో (ఒమన్‌) ఉద్యోగం చేస్తుండటంతో, అతని అక్క సరిత అక్రమ సంబంధాలు కొనసాగించిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయం శిరీషకు తెలియటంతో ఆమె దీనిపై ప్రశ్నించేది. ఈ కారణంగా శిరీష, సరిత మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. శనివారం రాత్రి జరిగిన గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో సరిత, శిరీషను దారుణంగా కొట్టింది. అనంతరం దిండుతో నోటిని, ముక్కును కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.హత్య జరిగిన తరువాత శిరీష మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

నిందితులను మీడియా ముందుకు

ఈ హత్య కేసులో సరితను ప్రధాన నిందితురాలిగా గుర్తించిన పోలీసులు, ఆమెను విచారిస్తున్నారు. వినయ్‌ కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు ఉన్నప్పటికీ,ముందస్తు పథకం ప్రకారమేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు నిందితులిద్దరినీ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన అక్క

వినయ్‌ తన భార్య శిరీషకు పెళ్లి సంబంధం కుదిర్చింది తన అక్క సరితే. కానీ చివరికి ఆమెనే తన భార్యను హత్య చేయడం అతనికి షాకింగ్‌గా మారింది.తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, తన అక్క ఇంత పనిచేసిందా అని వినయ్‌ పోలీసుల ముందు పశ్చాతాప పడినట్లు సమాచారం. కాగా హత్య కేసులో తన అక్కకు వినయ్‌ కూడా సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. బుధవారం హంతకులిద్దరిని పోలీసులు మీడియా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఈ హత్య కేసు ఇప్పుడు మలక్‌పేటలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు చివరకు హత్య వరకు దారితీయడం ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేసింది. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి,

#BreakingNews #crimenews #CrimeReport #FamilyBetrayal #Hyderabad #JusticeForShireesha #MalakpetMurder #MurderInvestigation #PoliceInvestigation #SuspiciousDeath Breaking News Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.