हिन्दी | Epaper
15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు

Banakacherla : బనకచర్లను అడ్డుకోవడమే లక్ష్యం – రేవంత్

Sudheer
Banakacherla : బనకచర్లను అడ్డుకోవడమే లక్ష్యం – రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోయే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)ను అడ్డుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ‘తెలంగాణ రైతులకు కృష్ణా, గోదావరి నదుల నీరు అత్యంత అవసరం. ఈ నీటి మీదే మన వ్యవసాయ రంగం ఆధారపడినందున, ఏపీ తీరును నిరాకరించక తప్పదు’ అని పేర్కొన్నారు. ఇరు నదులపై తెలంగాణకు సముచిత హక్కు ఉండాల్సిందేనని తేల్చారు.

రాజకీయాలకు అతీతంగా పోరాటం అవసరం

బనకచర్ల ప్రాజెక్టుపై రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు సీఎం రేవంత్. ఇటీవలి పార్టీ ఎంపీల భేటీలో మాట్లాడుతూ, కేంద్రాన్ని కోరేందుకు, ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిని కలవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. “తెలంగాణ హక్కులకు విఘాతం కలిగించే ఈ ప్రాజెక్టు అమలు కానివ్వం. ఇది రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే విషయం. అందుకే ప్రతీ పార్టీ, ప్రతీ నాయకుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి కలిసి రావాలి” అని పిలుపునిచ్చారు.

కేసీఆర్-జగన్ కూటమి నాటిదే బనకచర్ల పునాది

గతంలో గోదావరి జలాలను రాయలసీమకు తరలించే యత్నం అప్పటి సీఎం కేసీఆర్ మరియు వైఎస్సార్‌సీపీ నేత జగన్ కలిసి చేశారన్నారు రేవంత్. అప్పుడే బనకచర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణకు నష్టం కలిగించే ఈ ప్రాజెక్టుకు మద్దతుగా వ్యవహరించిన వారిపై ప్రజలు మర్చిపోకూడదన్నారు. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకంగా ఉందని మరోసారి స్పష్టం చేస్తూ, దాన్ని ఆపడానికి అవసరమైన ప్రతీ చర్యను తీసుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు.

Read Also : Collector Muzammil Khan : కన్నీళ్లు పెట్టుకున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870