हिन्दी | Epaper
అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

Latest news: TG: భారీగా ప్రభుత్వ వైద్య  పీజీ సీట్లు పెంపు

Saritha
Latest news: TG: భారీగా ప్రభుత్వ వైద్య  పీజీ సీట్లు పెంపు

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 102 ఎంఢీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం

తెలంగాణలో వైద్య విద్య అభ్యాసాన్ని కలలుగన్న పీజీ (PG) ఆశావహులకు శుభవార్త. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 102 కొత్త ఎండీ సీట్లను మంజూరు చేస్తూ తాజాగా అనుమతి ఇచ్చింది. ఫలితంగా ప్రభుత్వ(TG) కళాశాలల్లో ఉన్న పీజీ సీట్ల మొత్తం సంఖ్య 1,274 నుంచి 1,376కి పెరిగింది. ఈ తాజా అనుమతిలో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్‌కు అత్యధికంగా 23 సీట్లు కేటాయించగా, నల్గొండకు 19, సూర్యాపేట మరియు రామగుండం కాలేజీలకు తలతలకి 16 సీట్లు ఇచ్చారు. నిజామాబాద్, సిద్దిపేటకు 8 సీట్లు, ఉస్మానియా, నిమ్స్, మహబూబ్‌నగర్‌లకు 4 చొప్పున సీట్లు పొందాయి. మొత్తం 16 విభాగాల్లో సీట్ల పెంపు జరిగింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్‌లో 16, పీడియాట్రిక్స్‌లో 14, అనస్థీషియా విభాగంలో 12, గైనకాలజీలో 10 సీట్లు పెరిగాయి. ఉస్మానియాలో కొత్తగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకు 4 సీట్లు మంజూరయ్యాయి.

Read also: గచ్చిబౌలిలో విషాదం నీటి సంపులో పడి బాలుడు మృతి

TG
TG: భారీగా ప్రభుత్వ వైద్య  పీజీ సీట్లు పెంపు

డీఎన్‌బీ సీట్ల పెంపు, డీఎం కోర్సులకు అనుమతి యత్నం కొనసాగుతోంది

ఇక రాష్ట్ర ప్రభుత్వం(TG) మరో ముందడుగు వేస్తూ, 50 కొత్త డీఎన్‌బీ పీజీ సీట్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఈ సీట్లు భద్రాచలం, గజ్వేల్, కింగ్ కోఠి, మిర్యాలగూడ, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేడియాలజీ, జనరల్ మెడిసిన్ వంటి విభాగాల్లో తీసుకురావాలని భావిస్తున్నారు.

అదే సమయంలో, కాకతీయ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ కోర్సుల (DM) విస్తరణపై ప్రతిపాదనలు ఎన్‌ఎంసీకి పంపినట్లు సమాచారం. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తగ్గి, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870