हिन्दी | Epaper
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

News Telugu: TG: 18 ఏళ్లు నిండిన రైతులకు రూ.5 లక్షలు..

Rajitha
News Telugu: TG: 18 ఏళ్లు నిండిన రైతులకు రూ.5 లక్షలు..

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా పథకం కింద రైతు మరణించినప్పుడు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందే విధానాన్ని వ్యవసాయ అధికారులు మరింత స్పష్టంగా వివరించారు. రైతు మరణించిన వెంటనే గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)కి సమాచారం ఇవ్వాలని, ఐదు రోజుల లోపు అవసరమైన పత్రాలను సమర్పిస్తే పరిహారం ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. పత్రాలు పూర్తి రూపంలో అందితే పది రోజుల్లోపు క్లయిమ్‌ను పరిష్కరించి బీమా (insurance) మొత్తాన్ని నామినీ బ్యాంక్‌ ఖాతాకు జమ చేస్తారు. ఈ పథకం 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది.

Read also: Gram Panchayat elections: కోడ్ కూసింది.. అమల్లోకి ఎలక్షన్ రూల్స్

ఆగస్టు నెలలో దరఖాస్తు

రైతు మరణంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమాను ప్రతి సంవత్సరం ఆగస్టు నుండి అమలు చేస్తోంది. క్లయిమ్ పొందేందుకు మరణ ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామినీ వివరాలు తప్పనిసరిగా ఏఈఓకి సమయానికి అందించాలి. సమయపాలన పాటిస్తే పథకం ప్రయోజనం త్వరగా లభిస్తుంది. కొత్తగా ఈ పథకంలో చేరాలనుకునే వారు కూడా ఆగస్టు నెలలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనుకోని ప్రమాదాలు లేదా సహజ మరణం జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870