📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG Police: సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక

Author Icon By Aanusha
Updated: October 13, 2025 • 10:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ పోలీసులు (TG Police) మరోసారి సామాజిక మాధ్యమాల వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ప్రజలు వాటిని నమ్మే ముందు ఆలోచించాలని, నిర్ధారించకుండా షేర్ చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు.

Read Also: Telangana: ఇందిరా గాంధీ జయంతి రోజు ఉచిత చీరల పంపిణీ

‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా తెలంగాణ పోలీసులు (TG Police) చేసిన ప్రకటనలో, “సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదు. పంచుకునే ముందు నిజానిజాలు తెలుసుకోండి” అని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సమాజంలో శాంతిభద్రతలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

View this post on Instagram

A post shared by Telangana Police (@telangana_cops)

సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని

అసత్య వార్తల ప్రచారంలో భాగస్వాములు కావొద్దని హితవు పలికారు. వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో (social media) బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చిక్కుల్లో పడతారని హెచ్చరించారు.

సెన్షేషనలిజం కోసం ప్రయత్నించవద్దని ‘ఎక్స్’ (X) వేదికగా సూచించారు.క్రెడిట్ కార్డు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కార్డు లిమిట్ పెంచుతామని మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఫేక్ లింక్స్ పంపి మోసగించే అవకాశం ఉందని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కస్టమర్ కేర్ ప్రతినిధులు ఎప్పుడూ ఓటీపీ అడగరని, క్రెడిట్ కార్డు సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News fake news alert latest news misinformation social media warning telangana police Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.