📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu news: TG Panchayat Elections: ఎన్నికల కోసం చెక్పోస్టుల్లో కట్టుదిట్టం

Author Icon By Tejaswini Y
Updated: December 2, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల(TG Panchayat Elections)ను పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కగా అమలు చేసేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దులో చెకోపోస్టులు(Checkpoints) ఏర్పాటు చేశారు. కూసుమంచి మండలంలోని నాయికన్ గూడెం టోల్ ప్లాజా వద్ద సిఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

Read Also: Hyderabad Expansion: GHMC భారీ విస్తరణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

Tight security at check posts for elections

ఆరు వాహనాలను తనిఖీ చేసిన అనంతరం

హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న ఆరు వాహనాలను తనిఖీ చేసిన అనంతరం పంపించారు. మంగళవారం కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన సంబరాల్లో సిఎం పాల్గొననున్నారు. ఆయన కాన్వాయి వాహానాలు ముందుగా అక్కడికి పంపారు. తెలంగాణ(Telangana) ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన ప్రాంతాలలో పోలీసులు నిఘా పెంచారు. మద్యం, డబ్బులు, అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నిం చడం సోదాచేయడం జరుగుతోంది.

ఆదిలాబాద్ జిల్లా బోరజ్, కొమురంభీం జిల్లా వాంకిడి, కామారెడ్డి జిల్లా మద్దునూర్ మండలం సలాబత్పూర్, సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్లి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. మాడ్లీ వద్ద హైదరాబాద్- ముంబయి 65వ నంబరు జాతీయ రహదారిపై నిరంతర నిఘా ఉంటుంది. రాష్ట్ర సరిహద్దు ప్రధాన రోడ్లలో మాత్రమే 24 గంటలూ వాహనాలు తనిఖీలు చేపడుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Checkposts ElectionOfficials hyderabad PanchayatElections PoliceVigilance RevanthReddy TelanganaElections TransparentElections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.