📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TG: మొంథా’తో 1,17,757 ఎకరాల పంటలకు దెబ్బ

Author Icon By Sushmitha
Updated: November 12, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సర్కార్కు వ్యవసాయ శాఖ నివేదిక

హైదరాబాద్: రాష్ట్రంలో(TG) ఇటీవల కురిసిన మొంథా తుఫాన్(Montha cyclone) కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 1,17,757 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో సర్వే చేసిన వ్యవసాయ శాఖ, నష్ట వివరాలతో కూడిన నివేదికను మంగళవారం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం కింద నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది.

Read Also: NationalWater Award:జాతీయ జల అవార్డుల్లో తెలంగాణకు దేశంలో ఫస్ట్ ర్యాంక్

TG

పంటల వివరాలు, నష్టపోయిన రైతులు

వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం, 27 జిల్లాల్లోని 1,22,142 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరాలలో పంట నష్టం జరిగింది.

కేంద్రం నుంచి అంచనా సాయం, రాష్ట్ర హామీ

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మొంథా తుఫాన్ నష్టం కోసం రూ.70 కోట్లు నిధులు రాష్ట్రానికి ఇవ్వవలసి ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. గతంలో వరదలు సంభవించినప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తెలిపారు. ఈ పంట నష్టం వివరాలు కూడా కేంద్రానికి పంపి నిధులు అడుగుతామని ఆయన వెల్లడించారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి రూ.10,000 చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపించవలసిందిగా ఇప్పటికే కోరడం జరిగిందని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

crop damage farmer compensation. Google News in Telugu Latest News in Telugu montha cyclone Telangana agriculture Telugu News Today tummala nageswara rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.