📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:TG govt: రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీలు

Author Icon By Pooja
Updated: November 5, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో(TG govt) చేయూత పింఛన్‌ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు సెర్ప్‌ (Society for Elimination of Rural Poverty) చర్యలు ప్రారంభించింది. పింఛన్ల చెల్లింపు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక తనిఖీలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది.

read also: Kalvakuntla Kavitha: వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తా: కవిత

TG govt

ఈ తనిఖీల ద్వారా ప్రతి లబ్ధిదారుడు సరైన హక్కు పొందుతున్నాడా లేదా అన్న అంశాన్ని నిర్ధారించనున్నారు. దీనికోసం సంబంధిత ఎంపీడీవోలకు, మండల పింఛన్‌ ఇన్‌ఛార్జ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. చేయూత పింఛన్‌లకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఎటువంటి లోపాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అదే విధంగా, పింఛన్‌ పంపిణీ మరియు చెల్లింపు ప్రక్రియలో ప్రభుత్వ(TG govt) మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. లబ్ధిదారులకు సమయానుకూలంగా పింఛన్లు చేరేలా చర్యలు తీసుకోవాలని, ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించాలని కూడా సూచించారు. సెర్ప్‌(Serp) అధికారులు ఈ సామాజిక తనిఖీలు పూర్తయ్యాక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో పింఛన్ పంపిణీ వ్యవస్థలో మార్పులు, మెరుగుదలలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

CheyuthaPensions Latest News in Telugu PensionDistribution Today news WelfareSchemes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.