📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

indiramma illu: వచ్చే రెండేళ్లలో ఎల్1 లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు..

Author Icon By Rajitha
Updated: December 29, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండేళ్లలో ఎల్1 (L1) కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకే ఇళ్లు మంజూరు చేయనుంది. సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ముందుగా ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు అందించడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

Read also: Maa Illu : ‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

TG Government scheme

రాష్ట్రవ్యాప్తంగా 77,68,134 దరఖాస్తులు అందాయి. వీటిని క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు ఎల్1 జాబితాలో ఉంటారు. ఈ జాబితీలో 23,20,490 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి 2026–27, 2027–28 ఆర్థిక సంవత్సరాల్లో ప్రాధాన్యత క్రమంలో ఇళ్లను మంజూరు చేయనున్నారు. ప్రతి ఏడాది సుమారు 4.50 లక్షల ఇళ్లు కేటాయించనున్నారు. స్థలం లేక ఇల్లు లేని వారు ఎల్2 కేటగిరీలో ఉంటారు, వీరిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎల్3 జాబితాలో ఉంటారు.

అధికారిక వెబ్‌సైట్ https://indirammaindlu.telangana.gov.in/ ను సందర్శించాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేయడం ద్వారా ఎల్1, ఎల్2 లేదా ఎల్3 ఏ జాబితాలో ఉన్నారో తెలుసుకోవచ్చు. ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,69,014 ఇళ్లు మంజూరు అయ్యాయి, 2.45 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. గ్రామసభల ద్వారా అర్హులైన పేదలకు రాజకీయ ప్రభావం లేకుండా ఇళ్లు అందించడం ప్రభుత్వ లక్ష్యం

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Indiramma Housing Scheme L1 L2 L3 List latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.