📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

News Telugu: TG: రేవంత్ సర్కార్ శుభవార్త.. ఒకే సారి 130 మందికి ప్రమోషన్లు..

Author Icon By Rajitha
Updated: November 20, 2025 • 2:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో ఉద్యోగుల వేచి చూపులకు తెరదించుతూ రేవంత్ సర్కార్ (Telangana government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ పదోన్నతులకు ప్రభుత్వంఆమోదం తెలిపింది. దీంతో గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు పొందారు. సమాచారం ప్రకారం, 7 ఏళ్ల తరువాత గ్రేడ్-1 కార్యదర్శుల్లో అర్హులైన 9 మందికి సూపరింటెండెంట్ పదవి ఇవ్వగా, సీనియర్ అసిస్టెంట్లలో 130 మందికి పైగా ఉద్యోగులకు ఒకేసారి ప్రమోషన్లు మంజూరు చేశారు. ఈ ఉత్తర్వులను పీఆర్ & ఆర్డీ డైరెక్టర్ గురువారం విడుదల చేశారు.

Read also: Sridhar Babu: స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ

Good news from Revanth Sarkar.. Promotions for 130 people at once..

ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను

రేవంత్ సర్కార్ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టిపెట్టడంతో, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించడం, నిధుల విడుదల, పదోన్నతులు వంటి విషయాల్లో వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ నిర్ణయంతో సంతోషించిన పీఆర్ శాఖ ఉద్యోగులు, సంఘ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, ప్రస్తుతం పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను కూడా వెంటనే క్రమబద్ధీకరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Panchayat Raj Promotions Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.