📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: TG Crime:బాలికల బాత్ రూమ్ లో కెమెరాలు పెట్టిన అటెండర్స్ పై పోక్సో కేసు

Author Icon By Sushmitha
Updated: October 28, 2025 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆడపిల్లలు అంటే కొందరికి చిన్నచూపు. తమకు అలాంటి బిడ్డలే ఉన్నారని, తమను కన్నది కూడా ఓ తల్లే అనే స్పగ్రహ కొందరిలో ఉండదు. తమలోని లైంగిక ఉన్మాదాన్ని తీర్చుకునేందుకు ఎంతటి నీచానికైనా దిగజారతారు. తాజగా ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలికల టాయిటెట్ లో సీక్రెట్ కెమెరాలు(cameras) తీవ్ర కలకలాన్ని రేపింది. వీటిని పెట్టింది ఆ పాఠశాల అటెండర్ అని తేలింది.

Read Also: Harish Rao: తన బావ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన కెసిఆర్

బాలికలపై లైంగిక వేధింపులు

కరీంనగర్ జిల్లా(Karimnagar District) గంగాధర మండలం కురిక్యాలలోని ప్రభుత్వ పాఠశాలలోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరాను అమర్చాడు అటెండర్ యాకుబ్. రెండేళ్లుగా ఈ వీడియోలు, ఫోటోలు తీసుకున్న యాకుబ్ ఎవరికీ దొరకుండా జాగ్రత్తపడ్డాడు. పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాల ఫొటోలను సైతం చిత్రీకరించి.. ఏఐతో విద్యార్థినుల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ వచ్చాడు. అంతేకాక బాలికలకు వాటిని చూపి, బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు.

ఆరుగురి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే వారం క్రితం బాత్రూములో ఓ పరికరాన్ని గమనించిన కొందరు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఈ బండారం బయటపడింది.

తల్లిదండ్రులు పాఠశాల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ జరిపారు. యాకుబ్ ఈ దారుణాలకు పాల్పడినట్లుగా తేలడంతో ఆయనపై పోక్సో కేసు(POCSO case) నమోదు చేశారు. అంతేకాక ఆయనపై సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Attendant arrest Crime News Girls Hostel Google News in Telugu Hidden Camera Latest News in Telugu POSCO Act Sexual Harassment Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.