हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Latest News: TG Bandh: బంద్ తో ప్రయాణికుల ఇక్కట్లు..

Radha
Latest News: TG Bandh: బంద్ తో ప్రయాణికుల ఇక్కట్లు..

తెలంగాణలో బీసీ బంద్(TG Bandh) నేపథ్యంలో జూబ్లీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సిన బస్సులు నిలిచిపోయాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ, వారాంతపు సెలవులు సమీపించినప్పటి నుంచి ప్రయాణికులు బస్టాండ్‌లో కష్టపడుతున్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, విజయవాడ, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read also: TGPSC: మరికాసేపట్లో గ్రూప్‌ 2 అభ్యర్ధులకు పత్రాలు

TG Bandh

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవల నిలిపివేత

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ల పోరు కొనసాగుతోంది. కరీంనగర్ ప్రాంతంలోని 11 డిపోల్లో, ఖమ్మాలో ఆరు డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బీసీ సంఘాలు, పార్టీ నాయకులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. హనుమకొండలో పలు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి.

TG Bandh: బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మహబూబ్‌నగర్, నాగర్, కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా బంద్కు మద్దతు వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల శ్రేణులు వివిధ రకాల ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫేక్ యూనివర్సిటీలపై UGC కీలక ప్రకటన

ఫేక్ యూనివర్సిటీలపై UGC కీలక ప్రకటన

మార్చి నెలలో వరుస సెలవుల జాబితా

మార్చి నెలలో వరుస సెలవుల జాబితా

తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో సెలవులే సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో సెలవులే సెలవులు

ఫాంహౌస్‌లు నిర్మాణానికి పర్మిషన్ తప్పనిసరి చేయబోతున్న తెలంగాణ సర్కార్

ఫాంహౌస్‌లు నిర్మాణానికి పర్మిషన్ తప్పనిసరి చేయబోతున్న తెలంగాణ సర్కార్

రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు

రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

పల్లె ప్రకృతి వనం పై పంజా..

పల్లె ప్రకృతి వనం పై పంజా..

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

📢 For Advertisement Booking: 98481 12870