సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల (Temples) అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి తెలంగాణలోని అన్ని ప్రధాన దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.బాసర నుంచి భద్రాచలం వరకు, ధర్మపురి నుంచి భూపాలపల్లి వరకు దేవాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల కోసం అవసరమైతే రూ.3-4 వేల కోట్లు నిధులు కేటాయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: TG: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: