📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Kaleshwaram-కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు

Author Icon By Pooja
Updated: September 2, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kaleshwaram: ప్రస్తుతం రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే టాపిక్ రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే తేల్చింది. దీంతో ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అంతేకాక సీబీఐ విచారణకు బీజేపీ పార్టీ కూడా సమ్మతించింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు.

వారిద్దరిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నేడు తెలంగాణ హైకోర్టు(Telangana Highcourt) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటివరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు వాదనలు విన్న తరువాత, అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అప్పటివరకు కమిషన్ ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు ఎవరిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీశ్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు ఏ ప్రాజెక్టుకు సంబంధించింది?

ఈ కేసు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి సంబంధించినది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-new-delhi-prime-minister-modi-inaugurates-semicon-india-2025/national/539845/

Breaking News in Telugu Google News in Telugu harish rao Justice PC Ghosh Commission kaleshwaram project Latest News in Telugu medigadda barrage Telangana High Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.