Ganesh Nimarjanam: తెలంగాణ ప్రభుత్వం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6వ తేదీకి సెలవు(holiday) ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది.
రెండో శనివారానికి ప్రత్యేక నిర్ణయం
అక్టోబర్ 11వ తేదీ(0ct 11) రెండో శనివారం అయినప్పటికీ, దాన్ని పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నిమజ్జన ఏర్పాట్లు జోరుగా
హైదరాబాద్లో జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి జీహెచ్ఎంసీ(GHMC) భారీ ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు అంచనా ప్రకారం, దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి రావచ్చని భావిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సెలవు ప్రకటించింది?
ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెలవు ఇచ్చింది.
ఏ జిల్లాల్లో ఈ సెలవు వర్తిస్తుంది?
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సెలవు వర్తిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Read also :