📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

News Telugu: Telangana SSC: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు!

Author Icon By Rajitha
Updated: November 13, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. విద్యాశాఖ రూపొందించిన ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, 2026 మార్చి 18వ తేదీ (బుధవారం) నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ షెడ్యూల్‌ను ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం కోసం పంపించినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్ పరీక్షలు అదే రోజున ముగియనున్న నేపథ్యంలో, సమయానుకూలంగా టెన్త్ పరీక్షలు ప్రారంభించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Read also: Pensions: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్తో పెన్షనర్లకు సౌకర్యం: శ్రీధర్ బాబు

Telangana SSC: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు

ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని

ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే, వచ్చే 2 నుంచి 3 రోజుల్లో పూర్తి పరీక్షా షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని తెలంగాణ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ (TGHMA) విద్యాశాఖను అభ్యర్థించింది. అనేక మంది విద్యార్థులు ఇంకా ఫీజు చెల్లింపును పూర్తి చేయలేదని, గడువు పొడిగిస్తే మరింతమంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

board-exams education exams latest news SSC Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.