हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Telangana: కొత్తగా యూరియా కార్డు

Saritha
Telangana: కొత్తగా యూరియా కార్డు

యాప్ కు ప్రత్యామ్నాయ చర్యలు

హైదరాబాద్ : (Telangana) యూరియా సరఫరా విషయంలో వ్యవసాయ శాఖ మరో కొత్త విధానాన్ని తెరముందుకు తెస్తోంది. యూరియా కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, దాంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో దానికి ప్రత్యమ్నాయంగా మరో కొత్త పద్దతిని తీసుకొస్తోంది. కొత్తగా పంటల నమోదు, సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రం ద్వారా యూరియా అందచేయాలని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ కార్డు ఉంటేనే రైతులకు యూరియాను అందచేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Read also: TG: ఎస్ఐఆర్ పై అక్బరుద్దీన్ వర్సెస్ ఏలేటి డైలాగ్ వార్

Telangana: కొత్తగా యూరియా కార్డు
Telangana New urea card

సిద్దిపేట్‌లో పైలట్ ప్రాజెక్టుగా యూరియా కార్డుల పంపిణీ

ఈ నేపధ్యం లోనే రాష్ట్రంలోని సిద్దిపేట్ జిల్లాను (Siddipet District) పైలట్ ప్రాజెక్టుగా చేసుకుని యూరియా కార్డులను రైతులకు పంపిణీ చేస్తున్నారు. (Telangana) జిల్లాలోని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు రైతులకు యూరియా కార్డులు ఇస్తున్నారు. ఈ కార్డుతో పాటు, పాస్ పుస్తకం, ఆ ధార్ కార్డు తీసుకొచ్చినట్లయితేనే యూరియా ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు యూరియా కార్డుల కోసం రైతులు అధికారుల వద్దకు క్యూ కడుతున్నారు. ప్రతీ క్లస్టర్ వద్ద బారులు తీరుతూ యూరియా కార్డుల కోసం పడిగాపులు పడుతున్నారు. రైతుల పేరు, ఫోన్ నెంబరు, ఊరు పేరు, ఆధార్, పట్టాదార్ పాస్పుస్తకం నెంబరు, సాగు విస్తీర్ణం తదితర వివరాలను తీసుకుని, వాటి ప్రకారం సంబంధిత రైతుకు ఏ మేరకు యూరియా ఇవ్వాలనేది అధికారులు నిర్ణయిస్తున్నారు. ఒకసారి యూరియా తీసుకుంటే మళ్లీ పదిహేను, ఇరవై రోజుల తర్వాతే రెండోసారి తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870