हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

Sharanya
Telangana: ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ పునరుత్థానం సాధించాలనే లక్ష్యంతో ఏఐసీసీ (All India Congress Committee) మరియు టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) సంయుక్తంగా సంస్థాగత స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయికి పటిష్ఠంగా తీర్చిదిద్దే దిశగా, తాజాగా 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించడం జరిగింది.

పార్టీ మళ్ళీ బలపడే లక్ష్యంతో కృషి

తెలంగాణ (Telangana) లో అధికార కాంగ్రెస్ పార్టీతోనే పోటీగా నిలవాలని భావిస్తున్న భాజపా మరియు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ (Congress party) సంఘటనా నిర్మాణం పైనే ప్రధాన దృష్టి సారిస్తోంది.

జూమ్ సమావేశంలో మార్గదర్శనం

ఈ నియామకాల అనంతరం, ఈ నియామకాల అనంతరం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నూతన ఇన్‌ఛార్జ్‌లతో జూమ్‌ వేదికగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధివిధానాలను వారికి స్పష్టంగా వివరించారు. త్వరలోనే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మీనాక్షి నటరాజన్‌ వెల్లడించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలంతా తక్షణమే క్షేత్రస్థాయిలో విధుల్లో చేరాలని ఆమె దిశానిర్దేశం చేశారు.

ఇన్‌ఛార్జ్‌ల నియామకాలు – జిల్లాల వారీగా వివరాలు:

ఖమ్మం: వంశీచంద్‌రెడ్డి
నల్గొండ: సంపత్‌ కుమార్‌
వరంగల్‌: అడ్లూరి లక్ష్మణ్‌
మెదక్‌: పొన్నం ప్రభాకర్‌
హైదరాబాద్‌: జగ్గారెడ్డి
మహబూబ్‌నగర్‌: కుసుమ కుమార్‌
ఆదిలాబాద్‌: అనిల్‌ యాదవ్‌
కరీంనగర్‌: అద్దంకి దయాకర్‌
నిజామాబాద్‌: అజ్మతుల్లా హుస్సేన్‌
రంగారెడ్డి: శివసేన రెడ్డి .

1. తెలంగాణ పాత పేరు ఏమిటి?

“తెలింగ” అనే పదం కాలక్రమేణా “తెలంగాణ”గా మారింది మరియు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని మరాఠీ మాట్లాడే ప్రాంతం అయిన మరాఠ్వాడ నుండి వేరు చేయడానికి “తెలంగాణ” అనే పేరును నియమించారు.

2. తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం ఏది?

వరంగల్ భారతదేశంలోని ఉత్తమ వారసత్వ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 150 కి.మీ దూరంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం కూడా.

Read hindi news: hindi.vaartha.com

Read also: Kavitha: స్వర్ణకారుల ఆత్మహత్యలపై కవిత ఆవేదన వ్యక్తం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870