Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లు నేడు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు.
Read Also:Medaram : వనం వీడిన సమ్మక్క .. కాల్పులతో ఘన స్వాగతం
ఈ నెల 28న ప్రారంభమైన మహాజాతరకు నిన్నటి వరకు సుమారు 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో మేడారం పరిసర ప్రాంతాలు కిటకిటలాడగా, పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాయి. మరో రెండు సంవత్సరాల తరువాత ఈ మహాజాతర మళ్లీ జరగనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: