📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Telangana: మంత్రుల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మహేశ్ కుమార్ గౌడ్

Author Icon By Rajitha
Updated: October 13, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana: తెలంగాణ మంత్రుల మధ్య జరుగుతున్న విభేదాలపై టీపీసీసీ TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ Mahesh kumar goud స్పందించారు. ఇది పెద్ద వివాదమేమీ కాదని, కేవలం కుటుంబంలో తలెత్తే చిన్నపాటి అపార్థమని పేర్కొన్నారు. అలాంటి విషయాలను పార్టీ అంతర్గతంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇటీవల ఆయనకు పేస్‌మేకర్ అమర్చిన నేపథ్యంలో, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, “మంత్రుల మధ్య వచ్చిన విభేదాలు పూర్తిగా సమాచార లోపం వల్లే చోటు చేసుకున్నాయి. పెద్దగా పట్టించుకునే అంశం కాదు” అని అన్నారు.

Telangana: ఎర్రశేఖర్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ఇక బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విధించిన స్టే గురించి కూడా ఖర్గేకు (kharge) వివరించినట్లు తెలిపారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో (supreme court) సవాల్‌ చేయనున్నట్లు వెల్లడించారు. Telangana రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు కొనసాగించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ మంత్రుల మధ్య వివాదంపై మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారు?
ఇది పెద్ద విషయం కాదని, కుటుంబంలో తలెత్తే చిన్న అపార్థమని, పార్టీ అంతర్గతంగా పరిష్కరించుకుంటామని అన్నారు.

మల్లికార్జున ఖర్గేను ఆయన ఎందుకు కలిశారు?
ఇటీవల పేస్‌మేకర్ అమర్చిన ఖర్గే ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఆయన ఢిల్లీలో కలిశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

latest news Mahesh kumar Goud minister conflict Telangana politics Telugu News TPCC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.