📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana Jagruthi: రాజకీయాల్లో మహిళలకు స్థానం లేదా?: కవిత

Author Icon By Rajitha
Updated: December 30, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మహిళల రాజకీయ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, మహిళలు రాజకీయాల్లో చురుగ్గా ఉండడమే తప్పా? అని ఆమె ప్రశ్నించారు. దేశ చరిత్రను పరిశీలిస్తే, దేశం కోసం పోరాడిన అనేక మహిళలు ఉన్నప్పటికీ వారికి పెద్ద స్థాయి పదవులు దక్కలేదని కవిత (kavitha) పేర్కొన్నారు. మహిళలు రాజకీయాల్లో ముందుకు వస్తేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Read also: Rural development : గ్రామీణాభివృద్ధికి అడుగులు పడేనా?

Telangana Jagruthi

గతంలో కేసీఆర్ ప్రభుత్వం 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినప్పుడు, ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వలేదని కవిత గుర్తు చేశారు. ఆ సమయంలోనే తాను ఈ అంశాన్ని నేరుగా కేసీఆర్‌ను ప్రశ్నించానని ఆమె వెల్లడించారు. మహిళలు అన్ని రంగాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నా, నిర్ణయాత్మక స్థానాల్లో అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమని అన్నారు. మహిళలకు సముచిత ప్రాతినిధ్యం లభిస్తేనే రాజకీయ వ్యవస్థ సమతుల్యంగా మారుతుందని కవిత స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

kavitha latest news telangana jagruthi Telugu News Women in Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.