Telangana: మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

Read Time:  1 min
Telangana
Telangana
FONT SIZE
GET APP

Telangana: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక శక్తివృద్ధి కోసం మరో కీలక అడుగు వేసింది. మొత్తం రూ.304 కోట్ల వడ్డీరహిత రుణాలను విడుదల చేసి, ఈ మొత్తాన్ని 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

Read Also: IND vs SA: భారీ లక్ష్యం దిశగా సౌతాఫ్రికా

Telangana Interest-free loans to women’s groups.. Rs. 304 crore deposited

ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలు డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్(Video conference) నిర్వహించారు. మహిళలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆడబిడ్డలు ఆర్థికంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.