हिन्दी | Epaper
యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telugu News: Telangana: తెలంగాణకు రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులు

Pooja
Telugu News: Telangana: తెలంగాణకు రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాష్ట్రాల రెవెన్యూ పరిస్థితులపై కంప్టోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) తాజా నివేదిక విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఈ ఆడిట్‌లో, 28 రాష్ట్రాలలో 16 రాష్ట్రాలు రెవెన్యూ మిగులులో(revenue surplus) ఉండగా, మిగిలిన 12 రాష్ట్రాలు మాత్రం రెవెన్యూ లోటులో ఉన్నట్లు స్పష్టమైంది.

రెవెన్యూ మిగులు రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. యూపీకి రూ.37,263 కోట్ల రెవెన్యూ మిగులు లభించగా, గుజరాత్ రూ.19,456 కోట్లు, ఝార్ఖండ్ రూ.13,564 కోట్లు, కర్ణాటక రూ.13,494 కోట్లు మిగులతో టాప్ 5 రాష్ట్రాల్లో చోటు దక్కించుకున్నాయి.

Telangana

రెవెన్యూ మిగులు, లోటు రాష్ట్రాల వివరాలు

ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్ రూ.8,592 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో ఏడవ స్థానాన్ని సంపాదించింది. అలాగే ఉత్తరాఖండ్ రూ.5,310 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.4,091 కోట్లు, గోవా రూ.2,399 కోట్లతో టాప్ 10లో నిలిచాయి.

మరోవైపు, రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రాల సంఖ్య 12గా కాగ్ పేర్కొంది. మొత్తం రెవెన్యూ లోటు రూ.2,22,648 కోట్లుగా ఉండగా, ఈ లోటును భర్తీ చేయడానికి 14వ ఆర్థిక సంఘం(Finance Commission) రూ.86,201 కోట్లు విడుదల చేసింది. ఇది మొత్తం లోటులో 39 శాతంగా ఉంది. బిహార్, కేరళ, మేఘాలయ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు తమ రెవెన్యూ వ్యయంపై 90 నుండి 100 శాతం వరకు కేంద్రం నుంచి రాబడి పొందినట్లు నివేదికలో వెల్లడించింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ఎంత రెవెన్యూ మిగులు వచ్చింది?
కాగ్ నివేదిక ప్రకారం, తెలంగాణకు రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులు వచ్చింది.

రెవెన్యూ మిగులులో అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉంది?
ఉత్తరప్రదేశ్ రూ.37,263 కోట్ల రెవెన్యూ మిగులతో మొదటి స్థానంలో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నీటి హక్కులపై ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్

నీటి హక్కులపై ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు

మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

29 నుంచి శీతాకాల సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధం

29 నుంచి శీతాకాల సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధం

BRSలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు

BRSలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు

సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం

సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం

రైతు భరోసాలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ నిర్ణయం!

రైతు భరోసాలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ నిర్ణయం!

రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం

రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం

కేసీఆర్ పాలనలో పాలమూరును ఎండబెట్టారు – రేవంత్

కేసీఆర్ పాలనలో పాలమూరును ఎండబెట్టారు – రేవంత్

గ్రామాలకు ప్రత్యేకంగా రూ.10లక్షలు – రేవంత్

గ్రామాలకు ప్రత్యేకంగా రూ.10లక్షలు – రేవంత్

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసాడు – సీఎం రేవంత్

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసాడు – సీఎం రేవంత్

కెసిఆర్ తోలు తీయడం ప్రాక్టీస్ చేసినట్టున్నాడు – రేవంత్

కెసిఆర్ తోలు తీయడం ప్రాక్టీస్ చేసినట్టున్నాడు – రేవంత్

📢 For Advertisement Booking: 98481 12870