📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Author Icon By sumalatha chinthakayala
Updated: December 3, 2024 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించే సీఎంఆర్‌ బకాయిల గడువు తేదీని మరో 3 నెలల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో డిఫాల్ట్ కానీ మిల్లులు ధాన్యం బస్తాలు నింపుకుని ‘సీఎంఆర్’ బకాయిలు చెల్లించేందుకు సిద్దంగా ఉండగా.. డిఫాల్ట్ అయిన మిల్లులకు మాత్రం సీఎంఆర్ చెల్లించేందుకు గడువు పెంచుతూ వెసులుబాటు కల్పించారు.

దీంతో పాత బకాయిలు చెల్లించని డిఫాల్టర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే డిఫాల్టర్‌గా తేలారో అనగా.. 2021-22 ఏడాది నుంచి తీసుకున్న ధాన్యానికి బియ్యం, బకాయిలు చెల్లించని మిల్లులకు ఈసారి ప్రభుత్వం ధాన్యం ఇవ్వలేదు. ధాన్యం ఇవ్వాలంటే 100 శాతం బ్యాంక్ గ్యారెంటీతో పాటుగా 25 శాతం జరిమానా చెల్లించాలని షరతు విధించారు. ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో చాలామంది మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. హుజురాబాద్‌లో 40 మిల్లులు ఉండగా కేవలం 8 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించగా.. మిగతా మిల్లులు డిఫాల్ట్ర్‌గా తేలాయి. వారు జరిమానా చెల్లిస్తే ధాన్యం తీసుకునే వీలున్నా ప్రస్తుతం ధాన్యం నిల్వలు ఐకేపీ కేంద్రాల్లో లేవని తెలుస్తోంది.

CMR payments Rice mills telangana government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.