हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telangana: తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

Sharanya
Telangana: తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్షేమాన్ని అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల (జూన్, జూలై, ఆగస్టు) రేషన్ సరుకులను ముందుగానే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

దీని ప్రధాన ఉద్దేశ్యం భారీ వర్షాలు, వరదల ముప్పును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు మూడు నెలల ముందుస్తు రేషన్ అందించనుంది. జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.

డి.ఎస్. చౌహాన్ ఆదేశాలు జారీ

పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీఎస్‌లకు పలు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 1 నుంచి 30వ తేదీ లోగా ఈ మూడు నెలల రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీఎస్‌లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ చౌహాన్ పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఇప్పటికే మూడు నెలలకు సరిపడా బియ్యం కేటాయింపులు స్టేజ్-1 గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరే ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఆయన తెలిపారు.

ఎవరికి ఎంత రేషన్ అందుతుంది?

వివిధ రకాల రేషన్ కార్డు లబ్ధిదారులకు సరుకుల పంపిణీ ఇలా ఉంటుంది.ఆహార భద్రతా కార్డు కలిగిన వారికి ఇంట్లోని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఒకేసారి మూడు నెలల బియ్యం అంటే మొత్తం 18 కిలోలు అందజేస్తారు.
ఏఎఫ్‌ఎస్‌సీ కార్డుదారులకు 35 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు.
అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా లభిస్తుంది.
ఏఏవై (అంత్యోదయ అన్న యోజన) కార్డుదారులకు కిలో పంచదారను రూ. 13.50 చొప్పున ఇస్తారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారికి కిలో గోధుమలు రూ. 7 చొప్పున 5 కిలోలు పంపిణీ చేస్తారు.
ఈసారి పోర్టిఫైడ్‌ సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇది పోషక విలువలను పెంచడంలో సహాయపడుతుంది.

ఈ-పాస్, బయోమెట్రిక్ విధానం

ఈసారి రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచే ఉద్దేశ్యంతో ఈ-పాస్ (e-POS) సాంకేతికతను వినియోగిస్తారు. నెలనెలకు వేర్వేరు ఈపీవోఎస్ రసీదులను జనరేట్ చేయాలని, అలాగే బయోమెట్రిక్ ద్వారా ధ్రువీకరణను కూడా నెలనెలకు వేర్వేరుగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది లబ్ధిదారులకు సజావుగా రేషన్ అందేలా చూడటంతో పాటు అక్రమాలను నిరోధిస్తుంది. ఈ ముందస్తు రేషన్ పంపిణీ నిర్ణయం ద్వారా వానకాలంలో పేద ప్రజలకు ఆహార భద్రతను కల్పించటానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read also: KTR: మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆరోప‌ణ‌లపై విచార‌ణ‌ చేప‌ట్టాల‌న్న కేటీఆర్

Kamareddy: బైక్‌ పై నుంచి పడి నిండు గర్భిణి మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

సంక్రాంతి స్పెషల్ బస్సులు.. TGSRTC కి రూ.100 కోట్ల ఆదాయం

సంక్రాంతి స్పెషల్ బస్సులు.. TGSRTC కి రూ.100 కోట్ల ఆదాయం

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

ఐదేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ మాజీ సర్పంచ్

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
0:21

పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే!

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

వీధికుక్కల సామూహిక మృతి ఘటన కలకలం

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్

📢 For Advertisement Booking: 98481 12870