📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telangana: సాగు చేయని భూములకు రైతు భరోసా నిలిపివేత

Author Icon By Pooja
Updated: January 19, 2026 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో(Telangana) యాసంగి సీజన్ సందర్భంగా రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా అందించకూడదని, కేవలం నిజంగా సాగు జరుగుతున్న భూములకు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

Telangana: Farmer support scheme suspended for uncultivated lands.

సాగులో ఉన్న పంట భూములకే రైతు భరోసా నిధులు

ఈ నిర్ణయం ద్వారా అర్హులైన రైతులకు(Telangana) మాత్రమే రైతు భరోసా అందాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. సాగు చేయకుండా భూములు ఖాళీగా ఉంచిన రైతులకు నిధులు ఇవ్వకుండా, పంటలు వేసే రైతులకు మద్దతు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంటున్నారు.

అయితే ఈ మార్పుల నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలలో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హతల పరిశీలన, సాగు వివరాల నిర్ధారణ వంటి కారణాలతో చెల్లింపులు కొద్దిగా వెనుకబడవచ్చని సమాచారం. ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోన్న విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu RythuBandhu YasangiSeason

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.