हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telangana Assembly sessions : అసెంబ్లీ సమావేశాలు KCR కండీషన్‌తో BRS వ్యూహం ఏమిటి?

Sai Kiran
Telangana Assembly sessions : అసెంబ్లీ సమావేశాలు KCR కండీషన్‌తో BRS వ్యూహం ఏమిటి?

Telangana Assembly sessions : డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా, కొన్ని షరతులతో అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దాదాపు ఏడాది కాలంగా అసెంబ్లీకి దూరంగా ఉన్న కేసీఆర్, ఈసారి పక్కా వ్యూహంతో సభలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్, ప్రభుత్వ ఎజెండాను బట్టి వ్యూహాలు మార్చుకుంటూ కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కృష్ణా జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు అవకాశం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని (Telangana Assembly sessions) ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగాల్సిందేనని కేసీఆర్ సూచించారు. దక్షిణ తెలంగాణకు జీవనాడిగా భావించే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించింది. అవసరమైతే సభలో వివరాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల పార్టీ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు, ముఖ్యంగా నీటి వాటాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలోనూ, ఇప్పుడూ తెలంగాణకు నష్టం చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేవలం సభకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరు మరింత ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తోం

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మేడారం చరిత్రపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క

మేడారం చరిత్రపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క

No image

పులుల సంరక్షణ గణనతో సరి!

దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య

దివ్యాంగుడైన కొడుకును చంపి తండ్రి ఆత్మహత్య

కొత్త పార్టీ దిశగా అడుగులు – ప్రశాంత్ కిశోర్ వ్యూహాత్మక మద్దతు?

కొత్త పార్టీ దిశగా అడుగులు – ప్రశాంత్ కిశోర్ వ్యూహాత్మక మద్దతు?

పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసిన భర్త

కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసిన భర్త

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..సుదర్శన్

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..సుదర్శన్

మేడారం అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలుస్తాయి: సీతక్క

మేడారం అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలుస్తాయి: సీతక్క

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

లారీ ఢీకొని వ్యక్తి మృతి

లారీ ఢీకొని వ్యక్తి మృతి

పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే?

పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే?

మున్సిపల్ ఎన్నికలకు సీఎం ఇన్‌చార్జ్‌లను నియమించారు

మున్సిపల్ ఎన్నికలకు సీఎం ఇన్‌చార్జ్‌లను నియమించారు

📢 For Advertisement Booking: 98481 12870