📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: Telangana: 2.91 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో 26 కొత్త గోదాములు

Author Icon By Pooja
Updated: November 15, 2025 • 2:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం(Telangana) కీలక నిర్ణయం తీసుకుంది. పంట నిల్వలో ఎదురయ్యే సమస్యలను పూర్తిగా తగ్గించేందుకు రూ. 295 కోట్లతో 2.91 లక్షల టన్నుల సామర్థ్యంతో 26 ఆధునిక గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో రాష్ట్రంలో గోదాముల కొరత ఉండకపోవడమే కాకుండా, రైతులకు అమ్మకాల్లో గందరగోళం తలెత్తకుండా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: Visakha summit: 6 సంస్థలతో మంత్రి లోకేశ్‌ కీలక ఒప్పందాలు

Telangana

సాంకేతికతతో కూడిన గోదాముల నిర్మాణం

కొత్త గోదాములను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిలో:

ఈ సదుపాయాలు వల్ల పంట నాణ్యత దెబ్బ తినకుండా ఉంటుంది. రైతులు ఎప్పుడైనా స్టాక్ స్థితిని డిజిటల్‌గా చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా

కొత్త గోదాములు అందుబాటులోకి(Telangana) రావడంతో పంట నిల్వ సమస్యలు, నష్టాలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఇక రైతులు పంట పాడైపోతుందేమో అన్న భయంతో తక్కువ ధరకే అమ్మాల్సిన పరిస్థితి కూడా తొలగిపోనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Telangana agriculture Telugu News Today Today news warehouse construction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.