📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Srisailam Trip:మంటల్లో కారు, తృటిలో తప్పిన కుటుంబం

Author Icon By Pooja
Updated: November 9, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాగర్‌కర్నూలు జిల్లాలో ఒక కుటుంబం ప్రాణాలతో బయటపడిన భయానక సంఘటన చోటుచేసుకుంది. శ్రీశైలం దైవ(Srisailam Trip) దర్శనానికి బయలుదేరిన ఈ కుటుంబం ప్రయాణమధ్యలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రణవ్ కుమార్ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం దర్శనానికి బయలుదేరాడు. కారు ఈగలపెంట సమీపానికి చేరుకున్నప్పుడు, ఒక్కసారిగా వాహనం ముందు భాగం నుంచి పొగ రావడం గమనించాడు. పరిస్థితి అర్థం చేసుకున్న ప్రణవ్ వెంటనే కారు రోడ్డుపక్కన ఆపి, కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు దించాడు.

Read also: Fake Call: అమెరికాలో ఉన్న కొడుకు పేరుతో ఫేక్ కాల్: షాక్‌తో తండ్రికి ప్రాణాపాయం

క్షణాల్లో కారు మంటల్లో

ప్రయాణికులు కారు నుంచి దూరంగా వెళ్ళగానే, పొగలు కాస్త మంటలుగా మారాయి. క్షణాల్లోనే ఆ మంటలు(Srisailam Trip) వాహనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే పెద్ద విషాదం తప్పేది కాదు. అప్రమత్తమైన ప్రణవ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, సమీప జెన్‌కో యూనిట్‌కు చెందిన ఫైర్ ఇంజిన్(Fire engine) సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయి బూడిదైపోయింది.

ట్రాఫిక్ అంతరాయం, విచారణ కొనసాగుతుంది

ప్రమాదం జరిగిన ప్రాంతం హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉండటంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. కారులో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu NagarKurnoolAccident SrisailamHighway TelanganaNews Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.