हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హైకోర్టులో ఊరట

Sudheer
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హైకోర్టులో ఊరట

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019లో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టినందుకు నియమాల ఉల్లంఘన కింద ఆయనపై కేసు నమోదైంది. ఆ సంఘటనకు సంబంధించి వికారాబాద్ అధికారులు ప్రసాద్‌పై చర్యలు తీసుకున్నారు. దీక్ష ప్రభుత్వ నియమాలకు విరుద్ధమని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసును తనపై అనవసరంగా పెట్టారని అభిప్రాయపడిన స్పీకర్, హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా, హైకోర్టులో జరిగిన విచారణలో ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని, తన చర్యలు న్యాయబద్ధంగా ఉన్నాయని వాదించారు. ఆ వాదనలు పరిశీలించిన ధర్మాసనం ఆయనపై కేసు నిరాధారమని తేల్చింది.

దీంతో హైకోర్టు తన తీర్పులో కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో ప్రసాద్ చేసిన దీక్ష వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సంబంధించిందని, దీనికి క్రిమినల్ కేసు పెట్టడం తగదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై గడ్డం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసు తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నమని అభిప్రాయపడ్డ ఆయన, న్యాయం జయించింది అని వ్యాఖ్యానించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870