📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Telugu News: Siddipet Crime: ఫైనాన్స్ పీడనాల కారణంగా యువకుడు ఆత్మహత్య

Author Icon By Pooja
Updated: October 19, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిద్దిపేట (Siddipet Crime) అర్బన్ మండలం ఎల్లుపల్లి గ్రామానికి చెందిన 30 ఏళ్ళ ఐరేణి మల్లేశం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో కొత్తగా నిర్మించిన ఇంటి అవసరాలకు సిద్దిపేటలోని చోళ్ మండలం ఫైనాన్స్ కంపెనీ నుంచి 7,12,000 రూపాయల లోన్ తీసుకున్నాడు. కొంతకాలంగా ఈఎంఐలు చెల్లిస్తూ వస్తున్నప్పటికీ, ఇటీవల రెండు ఈఎంఐలు పెండింగ్ అవడంతో ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఫోన్ కాల్స్, ఇంటి వద్ద వ్యక్తిగత హాజరు ద్వారా వేధించడం ప్రారంభించారు.

Read Also: BC Bandh: బంద్‌లో హింసాత్మక ఘటనలు: 8 యువకులు అరెస్ట్

ఘటన వివరాలు

16వ తేదీన సాయంత్రం, ఫైనాన్స్(Finance) కంపెనీ నుంచి ఇద్దరు వ్యక్తులు మల్లేశం ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వకపోతే తాళం వేస్తాం, చచ్చినా వెళ్ళము” అని బెదిరించారు. ఆవేశంలో ఉన్న మల్లేశం ఇంటి నుంచి బయలుదేరి, వ్యవసాయ బావి శివారులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి తండ్రి ఫిర్యాదు ప్రకారం, మల్లేశం గతంలో టీ స్టాల్ ద్వారా కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఫైనాన్స్ కంపెనీ (Siddipet Crime) సిబ్బంది వివిధ మార్గాల్లో మానసికంగా వేధింపులు ఇవ్వడంతో ఈ దారుణ ఘటన జరిగింది. సంబంధిత శాఖకు కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. త్రీ టౌన్ పోలీసులు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు?
ఎల్లుపల్లి గ్రామానికి చెందిన ఐరేణి మల్లేశం (30).

ఆత్మహత్యకు కారణం ఏమిటి?
ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది మానసికంగా వేధించడం, ఈఎంఐలు పెండింగ్ అవడం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

EMI Pending Finance Company Latest News in Telugu Loan Harassment Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.