📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Sabarimala: శబరిమల యాత్రలో కారు-కంటెయినర్ ఢీ: ఇద్దరు మృతి

Author Icon By Saritha
Updated: January 8, 2026 • 1:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శబరిమల యాత్ర (Sabarimala) ముగించుకుని తిరిగి వెళ్తున్న భక్తుల కారును ఎదురుగా వస్తున్న కంటెయినర్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎల్బీనగర్ కు (LB Nagar) చెందిన చీర్ల అశోక్ కుమార్ (50), అతని కుమారుడు ధీరజ్ (23), బంధువులు ప్రదీప్ (29), రాజశేఖర్ (40)తో కలిసి అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రకు వెళ్లారు.

Read also: Hyderabad: ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

కారును కంటెయినర్ ఢీ కొట్టింది

దర్శనం అనంతరం బుధవారం ఉదయం కొచ్చి విమానాశ్రయానికి వెళ్లేందుకు టాక్సీ మాట్లాడుకున్నారు. (Sabarimala) తెల్లవారుజామున కొచ్చి సమీపంలో కారును కంటెయినర్ ఢీకొనడంతో కారు డ్రైవర్ తో, పాటు అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Car Crash Container Collision Fatal Accident Kerala News Latest News in Telugu Road Accident Sabarimala Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.