📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rythu Bharosa : నేడు ‘రైతు భరోసా’ సంబరాలు – మంత్రి పొంగులేటి

Author Icon By Sudheer
Updated: June 24, 2025 • 6:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ (Rythu Bharosa)పథకం పంపిణీ ఇవాళ్టితో పూర్తి కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో “రైతు భరోసా సంబరాలు” నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం (Telangana Govt) తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు రైతు నేస్తం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.

రైతు నేస్తం కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు, హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో మండలాల్లో రైతులు పాల్గొననున్న ప్రత్యేక కార్యక్రమం “రైతు నేస్తం”ను నిర్వహించనున్నారు. ఇందులో 2,000 మంది రైతులు పాల్గొననున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా రైతులతో నేరుగా సంభాషించి, వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నామని తెలిపారు.

కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతులకు

రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.9వేల కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం విశేషమని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతుల ఆర్థిక భద్రతకు ఇది పెద్ద ఊతమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రైతులు అప్పుల ఊబిలో నుంచి బయటపడే అవకాశం ఉందని, భవిష్యత్తులో మరిన్ని వ్యవసాయపరమైన ప్రోత్సాహక కార్యక్రమాలు తీసుకువస్తామని తెలిపారు. రైతులు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

Read Also : Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది – ట్రంప్

'Rythu Bharosa' celebrations Google News in Telugu Rythu Bharosa:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.