📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

RevanthReddy:కేసీఆర్ కి చెక్ పెట్టె దిశగా రేవంత్ అడుగులు

Author Icon By Anusha
Updated: March 17, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసా గుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండు చారిత్రాత్మక బిల్లులు – బీసీ రిజర్వేషన్లు పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు – ఈరోజు, రేపు అసెంబ్లీ వేదికగా చర్చకు రానున్నాయి. ఈ బిల్లులు ఆమోదం పొందితే, రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.

బీసీ రిజర్వేషన్లు – 42% కు పెంపు

బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం తో పాటుగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత అంశాలను కల్పించేలా రూపకల్పన చేసిన బిల్లులు సభ ముందుకు తెస్తోంది.ఈ రెండు బిల్లులకు ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణలపై శాసనసభ, మండలిలో ఈ రోజు రేపు (సోమ, మంగళ వారం) ప్రత్యేక చర్చ జరగనుంది.

ఎస్సీ వర్గీకరణ – సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి చట్టబద్ధత

ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చకు రానుంది.ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీం తీర్పుతో తెలంగాణలో అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ఇచ్చని నివేదికలో ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని సిఫారసు చేసింది.

అసెంబ్లీలో చర్చ

ఈ వివరాలను ప్రభుత్వం సభలో వెల్లడించింది. కాగా, గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. వాటిని పరిశీలించి న షమీమ్ అక్తర్ కమిషన్‌ తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక మేరకు బిల్లు సిద్దమైంది. దీంతో, ఈ రెండు రోజులు అసెంబ్లీలో ఈ బిల్లుల పైన చర్చ కీలకంగా మారనుంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు రాష్ట్ర సామాజిక నిర్మాణంలో గొప్ప మార్పుకు దారి తీసే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ వర్గాలకు న్యాయం చేయడంలో ఈ చట్టాలు కీలకపాత్ర పోషించనున్నాయి.రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఈ చర్చ ఎంత ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సి ఉంది.

#BCQuota #BCReservations #HistoricBills #ReservationBill #RevanthReddy #SCCategorization #TelanganaAssembly #TelanganaPolitics Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.