📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Revanth Reddy: బస్సు ఛార్జీల పెంపుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత

Author Icon By Rajitha
Updated: October 5, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత kavitha ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపుతోందని ఆమె విమర్శించారు. ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో స్పందించిన కవిత, “గ్రీన్ జర్నీ” పేరుతో ప్రభుత్వం ప్రజల రక్తం పీలుస్తోందని మండిపడ్డారు.

42 Percent Reservations : బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్

Revanth Reddy

“బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి సృష్టించారు. సామాన్యుల జేబులు ఖాళీ చేసేలా ఛార్జీలు పెంచడం తగదు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బస్సు పాస్‌ల ధరలను పెంచి విద్యార్థులు, ఉద్యోగులపై భారం వేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఛార్జీల పెంపుతో మరోసారి ప్రజలను ఇబ్బంది పెడుతోందని కవిత అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రజా రవాణా ప్రజల సౌకర్యం కోసం ఉండాలని ఆమె డిమాండ్ చేశారు.

కవిత ఎవరిపై విమర్శలు చేశారు?
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై.

కవిత ఏ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు?
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News bus fare hike Green Journey kavitha latest news Revanth Reddy RTC charges Telangana Congress Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.