हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

CM Revanth Reddy : టోనీ బ్లెయిర్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

Divya Vani M
CM Revanth Reddy : టోనీ బ్లెయిర్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో With British Prime Minister Tony Blair సమావేశమయ్యారు. ఈ సమావేశం గంటపాటు సాగింది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై చర్చ జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుంటున్న చర్యలు వివరించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ అనే భారీ విజన్‌ను బ్లెయిర్‌కు వివరించారు. ఇది రాష్ట్ర రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభం కానుంది.రెవంత్ రైతుల పట్ల ప్రభుత్వ దృష్టిని వివరించారు. యువతకు ఉద్యోగావకాశాలు, మహిళల స్వయం ఉపాధి అవకాశాలు ముఖ్యంగా ప్రస్తావించారు. మానవ అభివృద్ధి సూచికల్లో మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.పెరి అర్బన్, గ్రామీణ మండలాల్లో మైక్రోప్లానింగ్ ప్రణాళికలపై సీఎం వివరించారు. అభివృద్ధి దృక్పథంలో స్థిరత్వం ముఖ్యం అని టోనీ బ్లెయిర్ అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం అనుమతులు ఇవ్వాలి

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుపై కూడా సీఎం చర్చించారు. పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి కోరారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు అని తెలిపారు.ఫేజ్-2 పూర్తైతే రాకపోకలు వేగంగా సాగుతాయని వివరించారు. రోడ్లపై ట్రాఫిక్ కూడా తక్కువవుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు.

కేంద్రానికి సమర్పించిన DPR

కేంద్ర సూచనల మేరకు DPRలో అవసరమైన మార్పులు చేసి పంపినట్టు చెప్పారు. ఇతర శాఖల అనుమతులు త్వరితంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

Read Also : Narendra Modi : ఈనెల మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870