📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Revanth reddy: తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

Author Icon By Rajitha
Updated: December 1, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు (High court) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కొనసాగింపుపై సీరియస్ ఆబ్జర్వేషన్స్ చేస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులను ఐఏఎస్ కేడర్‌లో కొనసాగించడంపై హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశంపై డిసెంబర్ 10లోగా వివరాలతో స్పందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

Read also: CM: మేడారం పనుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి

High Court issues notice to Telangana government

జీవో 1342 ద్వారా

సెప్టెంబర్ 26న విడుదలైన జీవో 1342 ద్వారా పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా ఇచ్చినట్లు తెలిసింది. ఈ నిర్ణయం చట్టబద్ధమా కాదా అన్న విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తూ వడ్ల శ్రీకాంత్ అనే యువకుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు.

వాదనలు పరిశీలించిన ధర్మాసనం, ఈ అధికారులకు ఐఏఎస్ హోదా ఇవ్వడానికి ప్రభుత్వ ఆధారాలేమిటో వెల్లడించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ విషయం రాజకీయ, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు నోటీసులు జారీ చేసింది?
ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ కేడర్‌లో కొనసాగించడంపై సందేహాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు ప్రభుత్వం నుంచి వివరణ కోరింది.

ఎవరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు?
వడ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

High court IAS cadre IPS officers latest news Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.