हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Revanth : రేవంత్ గల్లీ నాయకుడని నిరూపించుకున్నాడు – జగదీశ్ రెడ్డి

Sudheer
Revanth : రేవంత్ గల్లీ నాయకుడని నిరూపించుకున్నాడు – జగదీశ్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో వాడుతున్న భాష ఆయన స్థాయిని దిగజార్చుతోందని జగదీశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాల్సింది పోయి, ‘గల్లీ నాయకుడి’ లాగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ లాంటి దార్శనికత కలిగిన నాయకుడిపై రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, అవి వ్యక్తిగత దూషణలకు దారితీయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Dhurandhar box office : 600 కోట్ల క్లబ్‌లో ధురంధర్.. వంగా రికార్డు బ్రేక్!

తమకు కూడా దూషించడం తెలుసని, కానీ సంస్కారం అడ్డు వస్తోందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. “మాకు భాష రాదా? వాడు, వీడు అని అనలేమా?” అంటూ ప్రశ్నిస్తూనే, బీఆర్ఎస్ నాయకులకు ఉన్న రాజకీయ విజ్ఞత వల్లే తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరని, అటువంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడటం రేవంత్ రెడ్డి అపరిపక్వతను చూపిస్తోందని విమర్శించారు. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం ద్వారా తనను తాను గొప్పగా చాటుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

revanth jagadeesh
revanth jagadeesh

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాలనపై దృష్టి పెట్టకుండా, ప్రతిపక్ష నాయకులపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతూ, ఆ దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. “నీకు అదొక్కటే భాష వచ్చు.. మాకు అన్ని భాషలు వచ్చు” అని అనడం ద్వారా రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగట్టారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి తన భాషను మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870