हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Rajiv Yuva Vikasam Scheme : రేపటితో ఎంపిక పూర్తి

Sudheer
Rajiv Yuva Vikasam Scheme : రేపటితో ఎంపిక పూర్తి

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రాజీవ్ యువ వికాసం పథకానికి (Rajiv Yuva Vikasam Scheme) సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 16.22 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకోగా, జిల్లాల స్థాయిలో కమిటీలు దరఖాస్తుల పరిశీలనను చేపట్టాయి. అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాను తుది దశకు తీసుకెళ్తున్నారు.

రేపు ఫైనల్ లిస్ట్ ఖరారు

రేపు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆమోదంతో కలెక్టర్లు తుది ఎంపిక జాబితా(Collectors final selection list)ను ఖరారు చేయనున్నారు. జిల్లాల వారీగా ఎంపిక చేసిన అర్హుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియతో పాటు లబ్ధిదారులకు ప్రభుత్వ పత్రాల పంపిణీకి సంబంధిత ఏర్పాట్లు కూడా తుదిదశకు చేరుకున్నాయి.

జూన్ 2 నుంచి మంజూరు పత్రాల పంపిణీ

ఈ ఏడాది ప్రభుత్వం ఐదు లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 2వ తేదీ నుంచి ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఉపాధి, శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల కల్పన కోసం రూపొందించిన ఈ పథకం ద్వారా రాష్ట్ర యువతకు ఆర్థిక సహాయంతో పాటు జీవితోత్సాహం నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also : BYJU’S : గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘బైజూస్’ తొలగింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870